యాప్ల ద్వారా బుక్ చేసుకున్న కార్ల తనిఖీ
- April 14, 2024దోహా: ఎలక్ట్రానిక్ అప్లికేషన్ల ద్వారా బుక్ చేసుకునే లిమోసిన్ కార్ల తనిఖీ ప్రచారాన్ని రవాణా మంత్రిత్వ శాఖ చేపట్టింది. MOI జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో సమన్వయంతో మంత్రిత్వ శాఖ ఈద్ అల్-ఫితర్ రోజులలో ఖతార్ అంతటా ప్రచారాన్ని నిర్వహించింది. ముఖ్యంగా పౌరులు, నివాసితులు మరియు పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. తమ ప్రచారం ముగిసిందని రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్