డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134 జయంతి ఉత్సవాలు
- April 15, 2024దోహా: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ వారు చేసిన త్యాగాలకు మనందరం రుణపడి ఉండాలని గుర్తు చేస్తూ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎస్సీబీఎఫ్ మేనేజ్మెంట్ నెంబర్ శంకర్ గౌడ్ హాజరై భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలో పాల్గొనడం వారి ఆశయాలను అనుకూలంగా నడవాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి ఉపాధ్యక్షులు గడ్డి రాజు(ప్రధాన కార్యదర్శి), సాయికి వంశి( లేబర్ వెల్ఫేర్ ఇంచార్జ్) మనోహర్(ఇన్సూరెన్స్ ఇంచార్జ్) సాగర్, కారం మారుతి మరియు అడ్వైజర్ కమిటీగా మెంబర్ తాళ్లపల్లి ఎల్లయ్య తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్