మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..!18 మంది మృతి..!
- April 16, 2024ఛత్తీస్గఢ్లోని కంకేర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో మావోయిస్టులకు భారీ ప్రాణ నష్టం జరిగింది.
ఛోటేబైథియా పోలీస్ స్టేషన్లోని కల్పర్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి ఒక AK47తో పాటు INSAS రైఫిల్ ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల్లో ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలయ్యాయి. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్యను పోలీసు ఉన్నతాధికారులు నిర్దారించాల్సి ఉంది. కాగా, మావోయిస్టుల ఎన్ కౌంటర్ ను ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ ధృవీకరించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు