23 మంది భారత ఖైదీలు విడుదల

- June 06, 2016 , by Maagulf
23 మంది భారత ఖైదీలు విడుదల

ఖతార్‌ ప్రభుత్వం మంగళవారం 23 మంది భారత ఖైదీలను విడుదల చేసింది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఖతార్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. రంజాన్‌ మాసం మొదలైన సందర్భంగా భారత ఖైదీలను ఖతార్‌ విడుదల చేసిందని ఇందుకు ఖతార్‌ షేక్‌ ఎమిర్‌ తమీమ్‌ బిన్‌కి ట్విట్టర్‌ ద్వారా మోదీ కృతజ్ఞతలు తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com