23 మంది భారత ఖైదీలు విడుదల
- June 06, 2016
ఖతార్ ప్రభుత్వం మంగళవారం 23 మంది భారత ఖైదీలను విడుదల చేసింది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఖతార్లో పర్యటించిన విషయం తెలిసిందే. రంజాన్ మాసం మొదలైన సందర్భంగా భారత ఖైదీలను ఖతార్ విడుదల చేసిందని ఇందుకు ఖతార్ షేక్ ఎమిర్ తమీమ్ బిన్కి ట్విట్టర్ ద్వారా మోదీ కృతజ్ఞతలు తెలిపారు
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







