23 మంది భారత ఖైదీలు విడుదల
- June 06, 2016ఖతార్ ప్రభుత్వం మంగళవారం 23 మంది భారత ఖైదీలను విడుదల చేసింది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఖతార్లో పర్యటించిన విషయం తెలిసిందే. రంజాన్ మాసం మొదలైన సందర్భంగా భారత ఖైదీలను ఖతార్ విడుదల చేసిందని ఇందుకు ఖతార్ షేక్ ఎమిర్ తమీమ్ బిన్కి ట్విట్టర్ ద్వారా మోదీ కృతజ్ఞతలు తెలిపారు
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం