23 మంది భారత ఖైదీలు విడుదల
- June 06, 2016
ఖతార్ ప్రభుత్వం మంగళవారం 23 మంది భారత ఖైదీలను విడుదల చేసింది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఖతార్లో పర్యటించిన విషయం తెలిసిందే. రంజాన్ మాసం మొదలైన సందర్భంగా భారత ఖైదీలను ఖతార్ విడుదల చేసిందని ఇందుకు ఖతార్ షేక్ ఎమిర్ తమీమ్ బిన్కి ట్విట్టర్ ద్వారా మోదీ కృతజ్ఞతలు తెలిపారు
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!