మహేష్ సరసన పరిణీతి చోప్రా ఎంపిక...
- June 07, 2016
వే సవి సెలవుల్లో భాగంగా ప్రస్తుతం విదేశాల్లో గడుపుతున్నారు మహేష్బాబు. వచ్చీ రాగానే కొత్త సినిమా కోసం రంగంలోకి దిగుతారు. మురుగదాస్ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రంలో మహేష్ సరసన కథానాయికగా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ఎంపికైనట్టు తెలిసింది. మొదట పలువురు దక్షిణాది కథానాయికల పేర్లు వినిపించినప్పటికీ చిత్రబృందం మాత్రం పరిణీతి వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ చిత్రంలో దర్శకుడు ఎస్.జె.సూర్య ఓ ముఖ్యభూమిక పోషిస్తారని తెలుస్తోంది. ఇదొక విభిన్నమైన కథతో తెరకెక్కబోతోందని మహేష్ ఇదివరకే తెలిపారు.
తాజా వార్తలు
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్









