మహేష్ సరసన పరిణీతి చోప్రా ఎంపిక...
- June 07, 2016
వే సవి సెలవుల్లో భాగంగా ప్రస్తుతం విదేశాల్లో గడుపుతున్నారు మహేష్బాబు. వచ్చీ రాగానే కొత్త సినిమా కోసం రంగంలోకి దిగుతారు. మురుగదాస్ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రంలో మహేష్ సరసన కథానాయికగా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ఎంపికైనట్టు తెలిసింది. మొదట పలువురు దక్షిణాది కథానాయికల పేర్లు వినిపించినప్పటికీ చిత్రబృందం మాత్రం పరిణీతి వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ చిత్రంలో దర్శకుడు ఎస్.జె.సూర్య ఓ ముఖ్యభూమిక పోషిస్తారని తెలుస్తోంది. ఇదొక విభిన్నమైన కథతో తెరకెక్కబోతోందని మహేష్ ఇదివరకే తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







