జనం కోసం ఆలోచించే వ్యక్తి వైఎస్ జగన్: నటుడు భాను చందర్
- April 20, 2024
చెన్నై: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ వేరే లెవల్లో ఉంది. బస్సుయాత్ర చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విశేషాదరణ దక్కుతోంది. ప్రతిచోటా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు.
తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. మరోవైపు పలువురు నటులు కూడా జగన్పై తమకున్న ప్రేమని మాటల్లో వ్యక్తపరుస్తున్నారు. అలా సీనియర్ నటుడు భానుచందర్.. రాబోయే ఐదేళ్లకు కూడా వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
'వచ్చే ఐదేళ్లకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అవుతారు. ఎందుకంటే జనాలకు ఎంతో మేలు చేశారు. ప్రజలకు మంచి చేసేవాళ్లే సీఎం అవుతారు. అలానే జనం కోసం ఆలోచించే వ్యక్తి జగన్. రాబోయే ఎన్నికల్లో అది ప్రూవ్ అవుతుంది' అని నటుడు భానుచందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







