ఇస్తాంబుల్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు
- June 07, 2016
ఇస్తాంబుల్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఓ కారుబాంబు పేల్చడంతో 11మంది అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయారు. 36మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.పేలుడు చోటుచేసుకున్న ప్రాంతం రక్తపు మరకలతో భీతావాహంగా మారింది. ఒక పోలీసు బస్సును లక్ష్యంగా ఎంచుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సాహిన్ విలేకరులకు చెప్పారు. అయితే, ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ తన బాధ్యత ప్రకటించలేదు.
తాజా వార్తలు
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం









