మోసగాళ్ళ వలలో పడొద్దు: పౌరులకు ఇండియన్ ఎంబసీ సూచన
- June 08, 2016
ఎంబసీ అధికారుల పేరుతో ఎవరైనా మస్కట్లోని పౌరులకు ఫోన్ చేసి, డబ్బులు చెల్లించాలనీ, జరీమానా పెండింగ్లో ఉందనీ, తప్పుడు ధృవపత్రాలు కలిగి ఉన్నారనీ బెదిరిస్తే తక్షణం ఆ సమాచారాన్ని తమకు తెలియజేయాల్సిందిగా ఇండియన్ ఎంబసీ అధికారులు మస్కట్లోని భారతీయులకు సూచించారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి మోసగాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నట్లుగా తమకు సమాచారం అందుతోందని ఎంబసీ అధికారులు తెలిపారు. ఎంబసీ నుంచి ఎవరూ అలాంటి ఫోన్ కాల్స్ చెయ్యరనీ, భారతీయులెవరికైనా అలాంటి కాల్స్ వస్తే, వెంటనే ఆ వివరాల్ని 24684517 లేదా ఇండియన్ ఎంబసీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఎంబసీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







