దుబాయ్ మెట్రో రెడ్ లైన్ సేవలకు అంతరాయం..!
- May 22, 2024
యూఏఈ: అల్ ఖైల్ స్టేషన్ మరియు యూఏఈ ఎక్స్ఛేంజ్ స్టేషన్ మధ్య దుబాయ్ మెట్రో రెడ్ లైన్ సర్వీసులు బుధవారం ఉదయం రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడటంతో తిరిగి ప్రారంభించినట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఆలస్యం జరగడానికి గల కారణం ఏమిటో RTA పేర్కొనలేదు. కానీ "సేవ సాధారణ స్థితికి చేరుకుంది" అని తెలిపింది. అంతరాయం మొదట ఉదయం 6:19 గంటలకు ప్రారంభం అయింది.ఇది ఉదయం కార్యాలయాలకు వెళ్లే ప్రయాణికులను తీవ్రంగా ప్రభావితం చేసింది. కాగా ప్రభావిత స్టేషన్ల మధ్య రవాణాను సులభతరం చేయడానికి ప్రత్యామ్నాయ బస్సు సేవలను మోహరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









