ఈద్ అల్-అదా..కువైట్ లో గొర్రెలు కొరతకు చెక్..!
- May 22, 2024
కువైట్: ఈద్ అల్-అదాకు ముందు జోర్డాన్ నుండి 10,000 నైమి గొర్రెలు కువైట్ మార్కెట్ కు తరలిరానున్నాయి. 800 గొర్రెలతో మొదటి బ్యాచ్ త్వరలో దేశానికి వస్తుందని అధికారులు తెలిపారు. 1990 తర్వాత తొలిసారిగా గొర్రెలు అబ్దల్లీ సరిహద్దు గుండా దేశంలోకి ప్రవేశిస్తాయని అల్-వావాన్ లైవ్స్టాక్ అండ్ యానిమల్ ఫీడ్ ట్రేడింగ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మెనావర్ అల్-వావన్ తెలిపారు. కువైట్ మార్కెట్ లో గొర్రెల కొరత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈద్ అల్-అధా సందర్భంగా ఇది మరింత పెరుగుతుంది. ఈ కాలంలో తగినంత సరఫరాకు టర్కీ మరియు సిరియా నుండి మరిన్ని గొర్రెలను దిగుమతి చేసుకోవాలని కూడా యోచిస్తున్నట్లు, దీనివల్ల ధరలు కనీసం 15 శాతం తగ్గుతాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







