పతకాలు అందుకున్న HM సుల్తాన్, జోర్డాన్ రాజు
- May 23, 2024
అమ్మాన్: హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ మరియు జోర్డాన్లోని హాషెమైట్ రాజ్యానికి చెందిన రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ గౌరవ ఆర్డర్లను (పతకాలు) ఇచ్చిపుచ్చుకున్నారు. మెజెస్టి ది సుల్తాన్ కింగ్ అబ్దుల్లా IIని "ఆర్డర్ ఆఫ్ అల్ సెయిద్ (విసామ్ అల్-సైద్)షతో సత్కరించారు. ఇది అత్యంత ఉన్నతమైన ఒమానీ పతకం. ఈ ఉత్తర్వు ప్రదానం ఒమన్ మరియు జోర్డాన్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను తెలుపుతుందని హిజ్ మెజెస్టి ది సుల్తాన్ అన్నారు. అదే విధంగా కింగ్ అబ్దుల్లా II అతని మెజెస్టి ది సుల్తాన్కు "ఆర్డర్ ఆఫ్ అల్-హుస్సేన్ బిన్ అలీ"ని అత్యంత ఉన్నతమైన జోర్డానియన్ పతకాన్ని అందించారు. ఈ అవార్డు రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, ఒమానీ మరియు జోర్డానియన్ ప్రజల మధ్య ఉన్న ఉన్నత స్థాయి అనుబంధాన్ని తెలియజేస్తుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..