దుబాయ్ పార్కింగ్ జోన్లలో EV ఛార్జింగ్ స్టేషన్లు
- May 25, 2024
దుబాయ్: దుబాయ్లోని పెయిడ్ పార్కింగ్ జోన్లలో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దేవా) తన EV 'గ్రీన్ ఛార్జర్' స్టేషన్ల సంఖ్యను ఎమిరేట్లో విస్తరించనుంది. ఈ మేరకు అతిపెద్ద సరఫరాదారు అయిన పార్కిన్ తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఏప్రిల్ 2024 చివరి నాటికి, దుబాయ్లో EVల సంఖ్య 30,000కి చేరుకుందని దేవా ఎండీ సయీద్ మొహమ్మద్ అల్ తాయర్ అన్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేవా దుబాయ్లో 197,000 పార్కింగ్ స్థలాలను నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









