ఫుడ్ పాయిజనింగ్.. వాణిజ్య సంస్థ మూసివేత..!
- May 27, 2024
సౌదీ: తూర్పు ప్రావిన్స్లోని హఫర్ అల్-బాతిన్లో ఫుడ్ పాయిజనింగ్ నివేదికల నేపథ్యంలో స్థానిక అధికారులు ఒక వాణిజ్య సంస్థను మూసివేశారు. ఆరోగ్య శాఖ మరియు హఫ్ర్ అల్-బాటిన్ మయోరల్టీలోని ఫుడ్ లేబొరేటరీ క్షేత్ర బృందాలు అత్యవసర కేసుల సమయంలో తీసుకుంటున్న ఆరోగ్య ప్రోటోకాల్లకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. సంఘటన కారణాలను నిర్ధారించడానికి నమూనాలను పరిశీలించేందుకు ప్రయోగశాలకు తరలించినట్లు తెలిపారు. ప్రజారోగ్యం మరియు భద్రతను నిర్వహించడానికి అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!