జరిమానా చెల్లింపు సేవలపై RTA ఆంక్షలు..!
- May 27, 2024
దుబాయ్: మే 26 నుండి వాహన జరిమానాలను కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు లేదా సర్వీస్ ప్రొవైడర్ సెంటర్ల ద్వారా చెల్లింపులను నిలిపివేసినట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. వినియోగదారులు జరిమానాలను డిజిటల్ పద్ధతిలో చెల్లించవచ్చని అధికార యంత్రాంగం తెలిపింది. దీన్ని RTA వెబ్సైట్ లేదా స్మార్ట్ అప్లికేషన్ ద్వారా చేయవచ్చని తెలిపింది. జరిమానాలను నివాసితులు ఇప్పుడు అప్డేట్ చేసిన యాప్ వెర్షన్ ద్వారా అంతరాయం లేకుండా చెల్లింపులు చేయవచ్చన తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!