ఒమన్ సముద్రంలో రెండు భూకంపాలు
- May 29, 2024
యూఏఈః నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ ప్రకారం.. బుధవారం ఒమన్ సముద్రంలో స్వల్ప భూకంపాలు సంభవించాయి. యూఏఈ నివాసితులు 'స్వల్ప' ప్రకంపనలు అనుభవించినట్టు తెలుస్తోంది. రస్ అల్ ఖైమా తీరానికి సమీపంలో అర్ధరాత్రి 12.12 గంటలకు 3.1 తీవ్రతతో భూకంపం, 1.53 గంటలకు 2.8 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. రెండు భూకంపాలు 10 కిలోమీటర్ల లోతులో సంభవించాయి. అయితే, యూఏఈలో ఎటువంటి ప్రభావం చూపలేదని నిపుణులు చెప్పారు. ఈ నెల ప్రారంభంలో మే 17న యూఏఈలో 1.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి ముందు, ఏప్రిల్లో ఖోర్ ఫక్కన్లో నివాసితులు ప్రకంపనలు అనుభవించారు. జనవరిలో ఫుజైరా మరియు రస్ అల్ ఖైమా సరిహద్దులోని మసాఫీలో కూడా 2.8 తీవ్రతతో భూకంపం నమోదైంది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!