7 రోజుల్లో 10 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలి.. కోర్టు ఆదేశం

- May 29, 2024 , by Maagulf
7 రోజుల్లో 10 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలి.. కోర్టు ఆదేశం

దుబాయ్: బ్లూచిప్ యజమాని రవీందర్ నాథ్ సోనీని దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఏడు రోజుల్లో చెక్ ఎగ్జిక్యూషన్ దరఖాస్తుదారునికి లేదా కోర్టు ట్రెజరీకి 10.05 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. లక్షలాది ఇన్వెస్టర్ల నిధులతో అదృశ్యమైన సోనీ ఆచూకీ తెలియడం లేద‌ని కంపెనీ PRO సందీప్ రాజ్ తెలిపారు. ఈ మేర‌కు మే 27 కోర్టు ఉత్తర్వు జారీ చేసింది. గత సంవత్సరం మే 17, 2023న స్థానిక వార్తాపత్రికలో దుబాయ్ కోర్టులు ఒక నోటీసును ప్రచురించారు. సోనీని మరొక పెట్టుబడిదారుడైన సురేంద్ర మధుకర్‌కు 2.05 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించాలని తీర్పులో కోర్టు ఆదేశించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com