ఒమన్లో మండుతున్న ఎండలు.. హెచ్చరికలు జారీ
- June 01, 2024
మస్కట్: ఒమన్లో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా ఉండటానికి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఒమన్ వాతావరణ శాఖ సూచించింది. " అధిక ఉష్ణోగ్రతల కారణంగా దయచేసి డైరెక్ట్ గా ఎండలోకి రావొద్దు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో వడదెబ్బ తగిలే అవకాశం అధికంగా ఉంటుంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి." అని సూచించింది. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలని, ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో నేరుగా ఎండలో పనిచేయవద్దని,డీ హైడ్రేషన్ ను నివారించడానికి తగినంత మంచి నీరు తాగాలని, అధిక ఉష్ణోగ్రతలకు గురైతే ఎలా స్పందించాలో కార్మికులు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వడం మంచిదని తన సూచనల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!