‘మనమే’ ట్రైలర్ వచ్చేసింది..
- June 01, 2024
హైదరాబాద్: శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమా తర్వాత రెండేళ్లకు ఇప్పుడు ‘మనమే’ సినిమాతో రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా 35వ సినిమాగా మనమే రాబోతుంది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, మూడు పాటలు రిలీజ్ చేసాయి. లండన్ లో జరిగే ఓ సరికొత్త కథతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. తాజాగా ‘మనమే’ ట్రైలర్ విడుదల చేశారు. మీరు కూడా మనమే ట్రైలర్ చూసేయండి.
ఇక ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కాబోతుంది. పెళ్లి, పాప పుట్టిన తర్వాత శర్వా నుంచి వచ్చే మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!