‘మనమే’ ట్రైలర్ వచ్చేసింది..
- June 01, 2024
హైదరాబాద్: శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమా తర్వాత రెండేళ్లకు ఇప్పుడు ‘మనమే’ సినిమాతో రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా 35వ సినిమాగా మనమే రాబోతుంది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, మూడు పాటలు రిలీజ్ చేసాయి. లండన్ లో జరిగే ఓ సరికొత్త కథతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. తాజాగా ‘మనమే’ ట్రైలర్ విడుదల చేశారు. మీరు కూడా మనమే ట్రైలర్ చూసేయండి.
ఇక ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కాబోతుంది. పెళ్లి, పాప పుట్టిన తర్వాత శర్వా నుంచి వచ్చే మొదటి సినిమా ఇదే కావడం విశేషం.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







