ముత్రావిలాయత్లో వాడి అడై డ్యామ్ ప్రాజెక్ట్ ప్రారంభం
- June 06, 2024
ముత్తారా: వరద ప్రమాదాల నుండి రక్షణ కోసం డిజైన్ చేసిన వాడి అడై డ్యామ్ ప్రాజెక్ట్ను వ్యవసాయం, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. మస్కట్ గవర్నరేట్లోని ముత్రాహ్ విలాయత్లో వాడి అడెయ్ లోయ పక్కన ఉన్న వాగు నిర్మాణానికి 38 మిలియన్ OMR ఖర్చు అవుతుంది. వ్యవసాయం, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖలోని జలవనరుల అసెస్మెంట్ డైరెక్టర్ జనరల్ నాసర్ మహ్మద్ అల్ బత్తాషి మాట్లాడుతూ.. ఈ ముఖ్యమైన ప్రదేశంలో వాడి అడై ఆనకట్ట నిర్మాణం వరదల నుండి నివాస ప్రాంతాలను రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. 2024 ఫిబ్రవరిలో డ్యాం నిర్మాణం ప్రారంభించామని, 2026 చివరి నాటికి పూర్తి చేసేందుకు 30 నెలలు పడుతుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







