ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్..
- June 11, 2024
అమరావతి: కొత్త ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది.అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలిచింది.అప్పులతో పాలన ప్రారంభించనున్న నేపథ్యంలో ఆర్థికంగా చేయూత ఇచ్చింది. పన్నుల పంపిణీ కింద రూ.5, 655 కోట్లను విడుదల చేసింది. ఏపీతో పాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. తెలంగాణకు రూ.2,937 కోట్లు, యూపీకి రూ.25,069 కోట్లు, బిహార్కు రూ.14,056 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థికంగా ప్రధాని మోడీ అండగా నిలిచారని తెలిపారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









