ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్..
- June 11, 2024
అమరావతి: కొత్త ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది.అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలిచింది.అప్పులతో పాలన ప్రారంభించనున్న నేపథ్యంలో ఆర్థికంగా చేయూత ఇచ్చింది. పన్నుల పంపిణీ కింద రూ.5, 655 కోట్లను విడుదల చేసింది. ఏపీతో పాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. తెలంగాణకు రూ.2,937 కోట్లు, యూపీకి రూ.25,069 కోట్లు, బిహార్కు రూ.14,056 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థికంగా ప్రధాని మోడీ అండగా నిలిచారని తెలిపారు.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









