కువైట్ అగ్ని ప్రమాద బాధితులకు సాయం..

- June 15, 2024 , by Maagulf
కువైట్ అగ్ని ప్రమాద బాధితులకు సాయం..

అమరావతి: కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించారు. వారి మృతదేహాలు నేడు భారత్‌కు చేరుకున్నాయి. మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com