కువైట్లో డెలివరీల పై ఆంక్షలు
- June 20, 2024
కువైట్: వేసవి ఉష్ణోగ్రతలు 52 డిగ్రీలకు చేరుకోవడంతో కువైట్ ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లపై డెలివరీ బైక్లను నడపడంపై నిషేధం విధించింది. నిషేధం జూన్ 23 నుండి ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కంపెనీలు తప్పనిసరిగా ఈ ఆదేశాన్ని పాటించాలని లేదా ఉల్లంఘించినవారికి జరిమానాల విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ చర్య మోటార్సైకిల్ రైడర్ల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







