కువైట్లో డెలివరీల పై ఆంక్షలు
- June 20, 2024
కువైట్: వేసవి ఉష్ణోగ్రతలు 52 డిగ్రీలకు చేరుకోవడంతో కువైట్ ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లపై డెలివరీ బైక్లను నడపడంపై నిషేధం విధించింది. నిషేధం జూన్ 23 నుండి ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కంపెనీలు తప్పనిసరిగా ఈ ఆదేశాన్ని పాటించాలని లేదా ఉల్లంఘించినవారికి జరిమానాల విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ చర్య మోటార్సైకిల్ రైడర్ల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







