హజ్ 2024: 1,301 మంది యాత్రికులు మృతి
- June 24, 2024
రియాద్: 2024 హజ్ ఎండల కారణంగా 1,301 మంది మరణించారని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ వెల్లడించారు. మరణించిన వారిలో 83 శాతం మంది యాత్రికులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. మరణించిన యాత్రికులలో అనేక మంది వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఉన్నారు. ఇదిలా ఉండగా, సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హజ్ సీజన్లో హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి రక్షణకు యాత్రికులు హైడ్రేటెడ్గా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









