హజ్ 2024: 1,301 మంది యాత్రికులు మృతి

- June 24, 2024 , by Maagulf
హజ్ 2024: 1,301 మంది యాత్రికులు మృతి

రియాద్: 2024 హజ్ ఎండల కారణంగా 1,301 మంది మరణించారని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ వెల్లడించారు. మరణించిన వారిలో 83 శాతం మంది యాత్రికులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. మరణించిన యాత్రికులలో అనేక మంది వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఉన్నారు. ఇదిలా ఉండగా, సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హజ్ సీజన్‌లో హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి రక్షణకు యాత్రికులు హైడ్రేటెడ్‌గా ఉండాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com