హజ్ 2024: 1,301 మంది యాత్రికులు మృతి
- June 24, 2024
రియాద్: 2024 హజ్ ఎండల కారణంగా 1,301 మంది మరణించారని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ వెల్లడించారు. మరణించిన వారిలో 83 శాతం మంది యాత్రికులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. మరణించిన యాత్రికులలో అనేక మంది వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఉన్నారు. ఇదిలా ఉండగా, సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హజ్ సీజన్లో హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి రక్షణకు యాత్రికులు హైడ్రేటెడ్గా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన







