డయాబెటిక్ పేషెంట్లు గోంగూర తింటే ఏం జరుగుతుంది.?
- June 24, 2024
డయాబెటిక్ అనేది దీర్ఘ కాలిక వ్యాధి. ఈ వ్యాధి ఒక్కసారి ఎటాక్ అయ్యిందంటే చాలు, దీన్నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్లా కాదు. కంట్రోల్లో వుంచుకోవడమే తప్ప, పూర్తిగా ఈ వ్యాధిని నియంత్రించుకోవడం అసాధ్యం.
అయితే, డయాబెటిక్ వున్నవాళ్లు తమ జీవన శైలిలో చాలా మార్పులు చేసుకోవల్సిన ఆవశ్యకత వుంది. అలాగే తీసుకునే ఆహారంలోనూ కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగ పాటించాలి.
స్వీట్లు తీనకూడదన్న అపోహ వుంది. కానీ, నిజమే డయాబెటిక్ వున్నవాళ్ల రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయ్. అందుకే చక్కెర పదార్ధాలకు దూరంగా వుండాలి.
అలాగే గోంగూర వంటి ఆకుకూరలు కూడా తినకూడదాన్న అపోహలున్నాయ్. అయితే, గోంగూరలో చాలా రకాల విటమిన్లు, మినరల్స్ వుంటాయ్.
గోంగూర తినడం వల్ల చక్కెర స్థాయులు అదుపులో వుంటాయే తప్ప పెరిగే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. సో, డయాబెటిక్ పేషెంట్లు నిరభ్యంతరంగా గోంగూరను తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే, షుగర్తో పాటూ, ఫైలేరియా వంటి ఇతరత్రా వ్యాధులున్నవాళ్లు గోంగూరకు దూరంగా వుంటేనే మంచిది.
సహజంగా గోంగూరలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ గోంగూర పాత్ర కీలకం. దీనిలోని విటమిన్లు ఎముకలు ధృడం చేయడానికి తోడ్పడతాయ్.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









