డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
- June 25, 2024
విజయవాడ: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తూ..వాటి పై చర్యలు మొదలుపెట్టిన పవన్..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన ప్రజలను తన శాఖలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్, గూగుల్ ఫామ్ ను క్రియేట్ చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యావరణ అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, టూరిజం, సినిమాటోగ్రఫీ కి సంబంధించిన శాఖలపై ప్రజలు తమ సూచనలు తెలపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఇక రేపటి నుండి పవన్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టబోతున్నారు. 11 రోజుల పాటు పవన్ ఈ దీక్ష చేయనున్నారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









