డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
- June 25, 2024
విజయవాడ: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తూ..వాటి పై చర్యలు మొదలుపెట్టిన పవన్..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మంత్రిగా ప్రమాణం చేసిన ఆయన ప్రజలను తన శాఖలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్, గూగుల్ ఫామ్ ను క్రియేట్ చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యావరణ అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, టూరిజం, సినిమాటోగ్రఫీ కి సంబంధించిన శాఖలపై ప్రజలు తమ సూచనలు తెలపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఇక రేపటి నుండి పవన్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టబోతున్నారు. 11 రోజుల పాటు పవన్ ఈ దీక్ష చేయనున్నారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









