అంతర్జాతీయ సైబర్ క్రైమ్ సిండికేట్..వందలాది మంది అరెస్టు
- June 30, 2024
యూఏఈ: యూఏఈలో జరిపిన ఆపరేషన్లో ప్రధాన సైబర్క్రైమ్ సిండికేట్లను అధికారులు పట్టుకున్నారు.ఈ సందర్భంగా వందలాది మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక దళాలు నగరంలోని గ్రాండ్ మాల్ మరియు సైబర్ నేరాలకు ఉపయోగించే అనేక నివాస టవర్లపై దాడులు చేశాయి. వందలాది మంది అనుమానితులను అరెస్టు చేశారు. వారి పాత్రలపై విచారణ కొనసాగుతున్నది. వారిని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సూచిస్తారని అధికారులు తెలిపారు. సైబర్ సిండికేట్లు అనేక మంది దక్షిణాసియా వాసులు మరియు ఆఫ్రికన్లతో సహా వేలాది మంది వ్యక్తులను మోసం చేసినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. కాగా, దీనిపై అధికారులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







