కువైట్ లో ఆరవ తరం కెమెరా సిస్టమ్ ప్రారంభం
- June 30, 2024
కువైట్: ట్రాఫిక్ లైట్లు, సిగ్నల్స్ దగ్గర నిబంధనలు అతిక్రమించే వాహనదారుల ఫోటోలను తీయడానికి కువైట్ ఆరవ తరం కెమెరా వ్యవస్థను ప్రారంభించారు. ఆరవ తరం కెమెరాలు సీటు బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేతితో మొబైల్ ఫోన్ను ఉపయోగించడం వంటి ఉల్లంఘనలను పర్యవేక్షిస్తాయి. ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించే బాధ్యత ఆపరేషన్స్ యూనిట్కి అప్పగించారు. కంట్రోల్ యూనిట్ ప్రతి గంటకు 100 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం, రోడ్డుపై దృష్టి పెట్టకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు
- ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీల పై నిషేధం..!!
- రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!
- మార్చిలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడి









