కువైట్ లో ఆరవ తరం కెమెరా సిస్టమ్ ప్రారంభం
- June 30, 2024
కువైట్: ట్రాఫిక్ లైట్లు, సిగ్నల్స్ దగ్గర నిబంధనలు అతిక్రమించే వాహనదారుల ఫోటోలను తీయడానికి కువైట్ ఆరవ తరం కెమెరా వ్యవస్థను ప్రారంభించారు. ఆరవ తరం కెమెరాలు సీటు బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేతితో మొబైల్ ఫోన్ను ఉపయోగించడం వంటి ఉల్లంఘనలను పర్యవేక్షిస్తాయి. ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించే బాధ్యత ఆపరేషన్స్ యూనిట్కి అప్పగించారు. కంట్రోల్ యూనిట్ ప్రతి గంటకు 100 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం, రోడ్డుపై దృష్టి పెట్టకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







