ఇకపై 'తక్కువ' ధరలకు విక్రయం కుదరదు.. యూఏఈలో కొత్త పోటీ చట్టం
- July 12, 2024
యూఏఈ: ఇతర కంపెనీలను పోటీ నుండి తరిమికొట్టడానికి అతి తక్కువ ధరలను అందించడం యూఏఈలో ఇక కుదరదు.ఈ మేరకు యూఏఈలో కొత్త పోటీ చట్టం వచ్చింది. ఇది చాలా తక్కువ ధరలకు వస్తువులను విక్రయించాన్ని నిషేధిస్తోంది. వినియోగదారుల ప్రయోజనాలకు హాని కలిగించకుండానే న్యాయమైన పోటీ ఉండేలా చూస్తోంది. అన్ని కంపెనీలకు గుత్తాధిపత్య విధానాలను నిషేధించడం, దేశంలో వినియోగదారుల హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. న్యాయమైన పోటీ పద్ధతులను నిర్ధారించడానికి తనిఖీల కోసం మంత్రిత్వ శాఖ స్థానిక అధికారులతో కలిసి పర్యవేక్షించనుంది. అయితే, చట్టాన్ని ఉల్లంఘించే కంపెనీలకు జరిమానాలను కేబినెట్ సమీక్షించిన అనంతరం వెల్లడిస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్లా అహ్మద్ అల్ సలేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







