ట్రక్కు, ట్యాంకర్ ఢీకొని ఒకరు మృతి
- July 14, 2024
యూఏఈ: యూఏఈలో శనివారం (జూలై 13) ట్రక్కు మరియు మురుగు ట్యాంకర్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. రెండు వాహనాల్లో ఒకటి రెడ్ సిగ్నల్ జంప్ చేయడం వల్లే ఘోర ప్రమాదం జరిగిందని ఫుజైరా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దగ్ధం అయ్యాయి. మరో డ్రైవర్కు స్వల్పంగా గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







