ట్రక్కు, ట్యాంకర్ ఢీకొని ఒకరు మృతి
- July 14, 2024
యూఏఈ: యూఏఈలో శనివారం (జూలై 13) ట్రక్కు మరియు మురుగు ట్యాంకర్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. రెండు వాహనాల్లో ఒకటి రెడ్ సిగ్నల్ జంప్ చేయడం వల్లే ఘోర ప్రమాదం జరిగిందని ఫుజైరా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దగ్ధం అయ్యాయి. మరో డ్రైవర్కు స్వల్పంగా గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..
- ఏపీ హై కోర్ట్: విదేశాలకు వెళ్లిన అర్చకులు గర్భగుడిలోకి వెళ్లకూడదు









