ట్రక్కు, ట్యాంకర్ ఢీకొని ఒకరు మృతి
- July 14, 2024
యూఏఈ: యూఏఈలో శనివారం (జూలై 13) ట్రక్కు మరియు మురుగు ట్యాంకర్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. రెండు వాహనాల్లో ఒకటి రెడ్ సిగ్నల్ జంప్ చేయడం వల్లే ఘోర ప్రమాదం జరిగిందని ఫుజైరా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దగ్ధం అయ్యాయి. మరో డ్రైవర్కు స్వల్పంగా గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







