ట్రూజెట్ సంస్థ కొత్త విమాన సర్వీసులు ..

- June 14, 2016 , by Maagulf
ట్రూజెట్  సంస్థ  కొత్త విమాన సర్వీసులు ..

 ట్రూజెట్ విమాన సంస్థ కృష్ణాజిల్లా గన్నవరం (విజయవాడ) విమానాశ్రయం నుంచి కడప మీదుగా చెన్నైకు కొత్త విమాన సర్వీసును మంగళవారం ప్రారంభించింది. వారంలో మూడు రోజుల పాటు ఈ సర్వీసు నడుపుతారు. ఈ సర్వీసుల్లో ప్రయాణించే వారికి రూ. 999లకే టికెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ స్టేషన్ ప్రతినిధి కిశోర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com