మద్యం తాగి పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం..డ్రైవర్కు జరిమానా
- July 20, 2024
మనామా: మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజా ఆస్తులకు నష్టం కలిగించినందుకు బహ్రెయిన్ కోర్టు ఒక వ్యక్తికి 1,000 బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్, పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగించినందుకు నిందితుడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. కేసు వివరాల ప్రకారం.. షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవేపై ఈ సంఘటన జరిగింది. నిందితుడు మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ మెటల్ అడ్డంకిని ఢీకొట్టాడు. 2014 నాటి ట్రాఫిక్ చట్టం నం. 23లోని ఆర్టికల్ 1/12, 10, 9/45, మరియు 2, 1/51 మరియు క్రిమినల్ ప్రొసీజర్స్ లాలోని ఆర్టికల్ 256 ఆధారంగా కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.
తాజా వార్తలు
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!









