మద్యం తాగి పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం..డ్రైవర్కు జరిమానా
- July 20, 2024
మనామా: మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజా ఆస్తులకు నష్టం కలిగించినందుకు బహ్రెయిన్ కోర్టు ఒక వ్యక్తికి 1,000 బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్, పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగించినందుకు నిందితుడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. కేసు వివరాల ప్రకారం.. షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవేపై ఈ సంఘటన జరిగింది. నిందితుడు మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ మెటల్ అడ్డంకిని ఢీకొట్టాడు. 2014 నాటి ట్రాఫిక్ చట్టం నం. 23లోని ఆర్టికల్ 1/12, 10, 9/45, మరియు 2, 1/51 మరియు క్రిమినల్ ప్రొసీజర్స్ లాలోని ఆర్టికల్ 256 ఆధారంగా కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







