శ్రీదేవి ప్రధాన పాత్రలో 'మామ్'
- June 15, 2016
శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'మామ్'. ఈ చిత్రం షూటింగ్ కోసం ఇటీవల యూఎస్ వెళ్లిన శ్రీదేవి అక్కడి షెడ్యూల్ను పూర్తి చేసుకుందట. 'మామ్' కోసం యూనిట్ సభ్యులు జార్జియాలోని చల్లటి వాతావరణ పరిస్థితులను తట్టుకుని, మైనస్ 7 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్ జరిపినట్లు సమాచారం. బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తొలి భాగానికి సంబంధించిన షూటింగ్ ఇండియాలో జరిగింది. ఈ చిత్రంలో శ్రీదేవితో పాటు పాకిస్థానీ నటుడు అద్నాన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
విజయ్ హీరోగా నటించిన 'పులి' చిత్రంలో శ్రీదేవి ఇటీవల వెండితెరపై కనిపించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







