చరిత్ర సృష్టించిన సౌదీ స్విమ్మర్ మషేల్ అల్-అయెద్
- July 29, 2024
పారిస్: సౌదీ స్విమ్మర్ మషేల్ అల్-అయెద్.. లా డిఫెన్స్ ఎరీనాలోని ఒలింపిక్ పూల్లో 2:19.61 నిమిషాలతో 200 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్స్లో ఆరో స్థానంలో నిలిచి అల్ టైం బెస్ట్ టైమింగ్ తో ముగించింది. ఒలింపిక్ స్విమ్మింగ్లో సౌదీ అరేబియాకు ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా మషేల్ చరిత్ర సృష్టించింది. పారిస్ 2024 గేమ్స్లో పతకం గెలవాలని, లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్కు అర్హత సాధించాలని మషెల్ ఆకాంక్షించారు.
"పారిస్ ఒలింపిక్స్లో 200 మీటర్ల ఫ్రీస్టైల్లో కొత్త రికార్డు నెలకొల్పడమే నా లక్ష్యం. పతకం సాధించి లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్కు అర్హత సాధించడమే నా కల" అని ఆమె చెప్పింది.
పారిస్ 2024 ఒలింపిక్స్లో సౌదీ అరేబియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 10 మంది అథ్లెట్లలో మషాల్ ఒకరు. ఆమెతో పాటు సౌదీ చరిత్రలో 16 ఏళ్ల వయస్సులో అర్హత సాధించిన అతి పిన్న వయస్కురాలు జైద్ అల్-సర్రాజ్.తన కెరీర్లో మొదటిసారిగా 100 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్లో పోటీ పదుతున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి