కన్నుల్లో 'నీ రూపమే' చిత్రం ప్రారంభోత్సవం..
- June 15, 2016
నందు, తేజస్విని ప్రకాశ్ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'కన్నుల్లో నీ రూపమే'. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో బుధవారం నిర్వహించారు.దర్శకుడు బిక్స్ తండ్రి ఈ. రాజమౌళి క్లాప్ కొట్టగా, ఆయన కుమారుడు ప్రియాన్ష్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత భాస్కర్ బసాని మాట్లాడుతూ రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందన్నారు. ఇది కథా బలం ఉన్న సినిమా అని, కొద్దిగా వినోద భరితంగా సాగుతుందని తెలిపారు. హీరో నందు మాట్లాడుతూ.. 'పూర్తి కామెడీ థ్రిల్లర్ ఇది. గతంలో నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది.ఈ చిత్రంలో నేను సన్ని అనే పాత్రలో నటిస్తున్నారు. ఇది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర' అని తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









