కన్నుల్లో 'నీ రూపమే' చిత్రం ప్రారంభోత్సవం..
- June 15, 2016
నందు, తేజస్విని ప్రకాశ్ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'కన్నుల్లో నీ రూపమే'. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో బుధవారం నిర్వహించారు.దర్శకుడు బిక్స్ తండ్రి ఈ. రాజమౌళి క్లాప్ కొట్టగా, ఆయన కుమారుడు ప్రియాన్ష్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత భాస్కర్ బసాని మాట్లాడుతూ రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందన్నారు. ఇది కథా బలం ఉన్న సినిమా అని, కొద్దిగా వినోద భరితంగా సాగుతుందని తెలిపారు. హీరో నందు మాట్లాడుతూ.. 'పూర్తి కామెడీ థ్రిల్లర్ ఇది. గతంలో నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది.ఈ చిత్రంలో నేను సన్ని అనే పాత్రలో నటిస్తున్నారు. ఇది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర' అని తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









