కన్నుల్లో 'నీ రూపమే' చిత్రం ప్రారంభోత్సవం..
- June 15, 2016
నందు, తేజస్విని ప్రకాశ్ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'కన్నుల్లో నీ రూపమే'. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో బుధవారం నిర్వహించారు.దర్శకుడు బిక్స్ తండ్రి ఈ. రాజమౌళి క్లాప్ కొట్టగా, ఆయన కుమారుడు ప్రియాన్ష్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత భాస్కర్ బసాని మాట్లాడుతూ రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందన్నారు. ఇది కథా బలం ఉన్న సినిమా అని, కొద్దిగా వినోద భరితంగా సాగుతుందని తెలిపారు. హీరో నందు మాట్లాడుతూ.. 'పూర్తి కామెడీ థ్రిల్లర్ ఇది. గతంలో నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది.ఈ చిత్రంలో నేను సన్ని అనే పాత్రలో నటిస్తున్నారు. ఇది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర' అని తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







