పీవీ సింధుకు నిరాశ - ప్రీ క్వార్టర్స్లో ఓటమి
- August 01, 2024
పారిస్: పారిస్ ఒలింపిక్స్లో భాగంగా ఈరోజు (గురువారం) మహిళల సింగిల్స్ ఈవెంట్లో భారత స్టార్ షట్లర్ సింధు కు నిరాశే ఎదురైంది.ప్రిక్వార్టర్స్ (16వ రౌండ్)లో చైనా క్రీడాకారిణి హెబింగ్జియావోతో తలపడిన సింధు…వరుస సెట్లలో 19-21, 14-21 పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది..
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









