పీవీ సింధుకు నిరాశ - ప్రీ క్వార్టర్స్లో ఓటమి
- August 01, 2024
పారిస్: పారిస్ ఒలింపిక్స్లో భాగంగా ఈరోజు (గురువారం) మహిళల సింగిల్స్ ఈవెంట్లో భారత స్టార్ షట్లర్ సింధు కు నిరాశే ఎదురైంది.ప్రిక్వార్టర్స్ (16వ రౌండ్)లో చైనా క్రీడాకారిణి హెబింగ్జియావోతో తలపడిన సింధు…వరుస సెట్లలో 19-21, 14-21 పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది..
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







