పీవీ సింధుకు నిరాశ - ప్రీ క్వార్టర్స్లో ఓటమి
- August 01, 2024
పారిస్: పారిస్ ఒలింపిక్స్లో భాగంగా ఈరోజు (గురువారం) మహిళల సింగిల్స్ ఈవెంట్లో భారత స్టార్ షట్లర్ సింధు కు నిరాశే ఎదురైంది.ప్రిక్వార్టర్స్ (16వ రౌండ్)లో చైనా క్రీడాకారిణి హెబింగ్జియావోతో తలపడిన సింధు…వరుస సెట్లలో 19-21, 14-21 పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది..
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!