ఆలూ ఎగ్ కోఫ్తా
- June 16, 2016
కావలసిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు - 4, ఆలూ - 50 గ్రా., ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర - 1 కట్ట, బ్రెడ్పొడి - 100 గ్రా., మొక్కజొన్నపిండి - 50 గ్రా., జీరాపొడి - అర టీ స్పూను, గరం మసాలా - అర టీ స్పూను, ఉప్పు- రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ముందుగా కూరగాయల్ని సన్నగా తరుక్కోవాలి. ఆలూని ఉడికించి మెదపాలి. మొక్కజొన్న పిండిని నీళ్లతో చిక్కగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆలూలో తరిగిన కూరగాయలు, మసాలా పొడులు వేసి బాగా కలపి ఈ మిశ్రమాన్ని గుడ్డు చుట్టూ అతికించాలి. వాటిని మొక్కజొన్న పిండిలో ముంచి తీసి, బ్రెడ్పొడిలో పొర్లించాలి. వీటిని నూనెలో దోరగా వేగించుకుని టమాటా సాస్తోగాని, పుదీనా చట్నీతో గాని తింటే బాగుంటాయి.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









