పాస్‌పోర్టు లఘుకేంద్రం : భీమవరం

- June 16, 2016 , by Maagulf
పాస్‌పోర్టు లఘుకేంద్రం : భీమవరం

ప.గో జిల్లా భీమవరంలో పాస్‌పోర్టు లఘుకేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రవిదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జనరల్‌.వి.కె. సింగ్‌ తెలిపారు. ఈనెల 22న కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విమాన రంగాన్ని సామాన్యుల చెంతకు తీసుకురావడంలో ఇది మొదటి ఘట్టమని ఆయన వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com