వాహనదారులకు అలెర్ట్..అష్ఘల్ ఒనైజా స్ట్రీట్ మూసివేత..!
- August 13, 2024
దోహ: వాడి అల్ సెయిల్ ప్రాంతంలోని ఒనైజా స్ట్రీట్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. ప్రభావిత ప్రాంతం సైబర్ సెక్యూరిటీ సెంటర్ మరియు ఇంటీరియర్ మినిస్ట్రీ భవనం సమీపంలో ఉందని పేర్కొంది. తాత్కాలిక మూసివేత దోహాకు వెళ్లే ఒక లేన్పై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి ఆగస్టు 19 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటానని తెలిపారు. నిర్వహణ మరియు పేవ్మెంట్ పనుల అమలు కోసం రహదారిని మూసివేస్తున్నట్లు అష్ఘల్ ప్రకటించింది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి పక్కనే ఉన్న ప్రత్యామ్నాయ రోడ్లను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







