వాహనదారులకు అలెర్ట్..అష్ఘల్ ఒనైజా స్ట్రీట్ మూసివేత..!
- August 13, 2024
దోహ: వాడి అల్ సెయిల్ ప్రాంతంలోని ఒనైజా స్ట్రీట్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. ప్రభావిత ప్రాంతం సైబర్ సెక్యూరిటీ సెంటర్ మరియు ఇంటీరియర్ మినిస్ట్రీ భవనం సమీపంలో ఉందని పేర్కొంది. తాత్కాలిక మూసివేత దోహాకు వెళ్లే ఒక లేన్పై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి ఆగస్టు 19 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటానని తెలిపారు. నిర్వహణ మరియు పేవ్మెంట్ పనుల అమలు కోసం రహదారిని మూసివేస్తున్నట్లు అష్ఘల్ ప్రకటించింది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి పక్కనే ఉన్న ప్రత్యామ్నాయ రోడ్లను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!