కువైట్ ఎంబసీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- August 15, 2024
కువైట్: భారత రాయబార కార్యాలయం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15వ తేదీ భారత రాయబార కార్యాలయ ప్రాంగణంలో జరుపుకోనుంది. ఉదయం 8:00 గంటలకు భారత రాయబార కార్యాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుందని ఎంబసీ కార్యాలయం ప్రకటించింది ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు