పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు..
- August 16, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పది మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు (శుక్రవారం) డీజీపీ ద్వారకా తిరుమలరావు బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. సీనియర్ అధికారి సత్య ఏసుబాబును డీజీపీ అఫీస్కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. గ్రేహూండ్స్ గ్రూప్ కమాండర్గా సునీల్ షరాన్, గ్రేహూండ్స్ గ్రూప్ కమాండర్గా గరుడ్ సుమిత్ సునీల్ను, ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్గా కేవీ మురళీకృష్ణను, పార్వతీపురం ఎస్డీపీవోగా అంకిత మహవీర్ నియమించారు.
గుంతకల్లు రైల్వే ఎస్ఆర్పీగా రాహుల్ మీనా, విజయవాడ డీసీపీగా మహేశ్వరరాజ్, ఇంటలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చింతూరు ఎఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, అనంతపురం ఎస్పీగా జగదీశ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో వాయిస్ ఆఫ్ త్రివేండ్రం ఓనం సంబరాలు..!!
- జపాన్ ప్రతిష్టాత్మకమైన షోకుమోన్ అవార్డు అందకున్న ఒమన్..!!
- దుబాయ్ లో దీపావళి.. కాంతులీనుతున్న ఇళ్లు, రోడ్లు..!!
- నకిలీ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ..ముగ్గురు ఆసియన్లు అరెస్టు..!!
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు