యూఏఈలో తేలికపాటి భూకంపం..!
- August 18, 2024
యూఏఈ: ఒమన్ సముద్రంలో 3.0 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించిందని యూఏఈ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) వెల్లడించింది. యూఏఈ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.14 గంటలకు దిబ్బా తీరానికి సమీపంలో భూకంపం నమోదైంది. 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని, నివాసితులు భూకంప ప్రకంపనలను అనుభవించినట్లు సమాచారం. మరోవైపు యూఏఈలో ఎటువంటి ప్రభావం చూపలేదని NCM ధృవీకరించింది. జూన్ 8న రాత్రి 11.01 గంటలకు మసాఫీలో రిక్టర్ స్కేలుపై 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం కూడా నమోదైంది.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









