జైశంకర్తో కువైట్ విదేశాంగ మంత్రి భేటీ
- August 19, 2024
కవైట్: కువైట్లో భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అల్-యాహ్యా ఆదివారం డాక్టర్ ఎస్ జైశంకర్తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో డిప్యూటీ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్-అహ్మద్ అల్-సబా కూడా పాల్గొన్నారు.రెండు స్నేహపూర్వక దేశాల మధ్య సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. వివిధ సహకార రంగాలపై ఇరువురు చర్చించారు.ఈ ప్రాంతంలో ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలు, ఉమ్మడి సహకారాన్ని పెంపొందించే ఫ్రేమ్వర్క్లు మరియు ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను సమీకరించడం గురించి కూడా సమావేశంలో చర్చించారు. అనంతరం విదేశాంగ మంత్రి అల్-యాహ్యా భారత ప్రతినిధి బృందానికి గౌరవార్థం లంచ్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









