సులైబియాలో కొత్త డిపోర్టేషన్ సెంటర్ ప్రారంభం
- August 20, 2024
కువైట్: సులైబియా ప్రాంతంలో డిపోర్టేషన్ కేంద్రాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. కేంద్రం క్రమంగా కార్యకలాపాలను ప్రారంభిస్తుందని, బహిష్కరణ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులను దశలవారీగా ఈ కేంద్రానకి తరలిస్తామని పేర్కొన్నారు. కొత్త భవనం మానవ హక్కుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉందని,ఉత్తమ సేవలను అందిస్తుందన్నారు. ఖైదీల హక్కులను పెంపొందించడం, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలను ఈ కేంద్రంలో అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025