కువైట్ లో గతేడాది 2,048 మంది ప్రవాస ఉద్యోగులు తొలగింపు
- August 22, 2024
కువైట్: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కువైటైజేషన్ రిక్రూట్ మెంట్ విధానానికి అనుగుణంగా విద్యా మంత్రిత్వ శాఖ గత సంవత్సరం 2,048 నాన్-కువైట్ ఉద్యోగులను తొలగించింది. ఇంజినీరింగ్లో 54 మంది, విద్య మరియు శిక్షణ స్థానాల్లో 1,100 మంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్థానాల్లో 324 మంది, సైన్స్ విభాగంలో 24 మంది, కళలు, మీడియాలో 17, ఫైనాన్స్ రంగంలో 13 మంది ఉన్నారు.మంత్రిత్వ శాఖ సివిల్ సర్వీస్ కమిషన్ రిజల్యూషన్ నం. 11/2017కు అనుగుణంగా రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రెండేళ్లపాటు సమగ్ర బోనస్ కాంట్రాక్టుల కింద కువైటీలు కాని వారిని పరిపాలనా, సాంకేతిక స్థానాల్లో నియమించలేదని పేర్కొంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు