అక్టోబరు 1 నుంచి భారతీయులకు ఫ్రీ వీసా..శ్రీలంక
- August 24, 2024
కువైట్: ‘పెర్ల్ ఆఫ్ ది హిందూ ఓషన్' యాత్రకు ప్లాన్ చేసుకుంటున్న భారతీయులకు శుభవార్త. శ్రీలంక ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి భారతదేశం, యూకే, యూఎస్ సహా 35 దేశాల పౌరులకు వీసా-రహిత యాక్సెస్ని ప్రకటించింది. ఈ వీసా-రహిత ప్రవేశం ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుందని టూరిజం మంత్రి హరీన్ ఫెర్నాండో తెలిపారు. IVS-GBS మరియు VFS గ్లోబల్ నిర్వహిస్తున్న ఈ-వీసా పోర్టల్ను సస్పెండ్ చేస్తూ ఆగస్టు 2న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భారతీయులకు ఉచిత వీసా పొడిగింపు మే 31న ముగిసినందున, వారు ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా వీసా ఆన్ అరైవల్ను ఎంచుకోవచ్చు. ఇ-వీసా సేవ ఇప్పుడు నిలిపివేయబడినందున, భారతీయులు అక్టోబర్ 1 వరకు వీసా-ఆన్-అరైవల్ ఎంపికను ఎంచుకోవచ్చు. భారతీయులకు ప్రస్తుత వీసా రుసుము $50 లేదా దాదాపు రూ.4,197 గా ఉంది.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







