వన్ మిలియన్ దాటిన వాటర్ బాటిల్స్, ఐస్క్రీమ్ల పంపిణీ..!
- August 24, 2024
దుబాయ్: మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఫౌండేషన్ మద్దతుతో యూఏఈ వాటర్ ఎయిడ్ ఫౌండేషన్, ఎమిరేట్స్ ఫుడ్ బ్యాంక్ సహకారంతో ఫెర్జాన్ దుబాయ్ ప్రారంభించిన "అల్ ఫరీజ్ ఫ్రిజ్" మానవతా కమ్యూనిటీ చొరవలో భాగంగా పంపిణీ ఒక మిలియన్ దాటింది. వీధులలో కార్మికులు, నిర్మాణ, వ్యవసాయ కార్మికులు, డెలివరీ డ్రైవర్లకు వేసవి వేడి ప్రభావాలను తగ్గించడానికి ఈ చొరవలో భాగంగా చల్లని నీరు, జ్యూస్లు, ఐస్క్రీములు పంపిణీ చేసినట్టు మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్లో సస్టైనబిలిటీ అండ్ పార్ట్నర్షిప్స్ డైరెక్టర్ ఇబ్రహీం అల్ బలూషి చెప్పారు. కీలక పాత్ర పోషించిన వాలంటీర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







