GPS పనిచేయక సౌదీ ఎడారిలో తెలంగాణ యువకుడు మృతి

- August 24, 2024 , by Maagulf
GPS పనిచేయక సౌదీ ఎడారిలో తెలంగాణ యువకుడు మృతి

సౌదీ అరేబియా: జీపీఎస్ పనిచేయక సౌదీ ఎడారిలో తప్పి పోయి తెలంగాణ యువకుడు మృతి చెందాడు.ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌కి చెందిన షహాభాజ్ ఖాన్ (27)ఆల్ హాసలో టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు.అయితే.. ఐదు రోజుల క్రితం స్నేహితుడి దగ్గరికి వెళ్లేందుకు జీపీఎస్ పెట్టుకొని షహాభాజ్ ఖాన్ మరియు ఇంకో వ్యక్తి కలిసి కారులో బయలుదేరారు., అయితే జీపీఎస్ పని చేయక దారి తప్పి ప్రమాద కరమైన "రబ్ ఆల్ ఖలీ " ఎడారి లోపలికి వెళ్లి  చిక్కుకుపోయారు. వేడి, డీ హైడరేషన్‌తో ఆతనీతో పాటు వెళ్లిన సహచరుడు..ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com