GPS పనిచేయక సౌదీ ఎడారిలో తెలంగాణ యువకుడు మృతి
- August 24, 2024
సౌదీ అరేబియా: జీపీఎస్ పనిచేయక సౌదీ ఎడారిలో తప్పి పోయి తెలంగాణ యువకుడు మృతి చెందాడు.ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్కి చెందిన షహాభాజ్ ఖాన్ (27)ఆల్ హాసలో టెక్నిషియన్గా పని చేస్తున్నాడు.అయితే.. ఐదు రోజుల క్రితం స్నేహితుడి దగ్గరికి వెళ్లేందుకు జీపీఎస్ పెట్టుకొని షహాభాజ్ ఖాన్ మరియు ఇంకో వ్యక్తి కలిసి కారులో బయలుదేరారు., అయితే జీపీఎస్ పని చేయక దారి తప్పి ప్రమాద కరమైన "రబ్ ఆల్ ఖలీ " ఎడారి లోపలికి వెళ్లి చిక్కుకుపోయారు. వేడి, డీ హైడరేషన్తో ఆతనీతో పాటు వెళ్లిన సహచరుడు..ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు