50℃ మార్కును దాటిన ఉష్ణోగ్రతలు.. వేసవి కాలం ముగిసిందా?
- August 28, 2024
యూఏఈ: సుయిహాన్ (అల్ ఐన్)లో ఉష్ణోగ్రతలు 50.7°C దాటిందని జాతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది.అంతకుముందు జూలైలో రెండుసార్లు ఉష్ణోగ్రతలు 50°C మార్కును దాటింది. ఆగస్టు 24న సుహైల్ నక్షత్రం కనిపించడంతో వేసవి కాలం అధికారికంగా ముగిసింది. అయితే, ఉష్ణోగ్రతలు వెంటనే తగ్గవని, అయితే రాత్రి సమయంలో క్రమంగా తగ్గుదల కనిపిస్తుందని నిపుణులు తెలిపారు.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా యూఏఈ ప్రభుత్వం జూన్ 15 నుండి సెప్టెంబరు 15 వరకు మధ్యాహ్న విరామం ప్రకటించింది.మధ్యాహ్న విరామాన్ని పాటించని కంపెనీలకు ఒక్కో ఉద్యోగికి Dh5,000 జరిమానా విధించింది.అదే విధంగా యూఏఈ అధికారులు కార్మికులకు తరచుగా ఆహారం, నీరు మరియు ఇతర నిత్యావసరాలను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









