50℃ మార్కును దాటిన ఉష్ణోగ్రతలు.. వేసవి కాలం ముగిసిందా?
- August 28, 2024
యూఏఈ: సుయిహాన్ (అల్ ఐన్)లో ఉష్ణోగ్రతలు 50.7°C దాటిందని జాతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది.అంతకుముందు జూలైలో రెండుసార్లు ఉష్ణోగ్రతలు 50°C మార్కును దాటింది. ఆగస్టు 24న సుహైల్ నక్షత్రం కనిపించడంతో వేసవి కాలం అధికారికంగా ముగిసింది. అయితే, ఉష్ణోగ్రతలు వెంటనే తగ్గవని, అయితే రాత్రి సమయంలో క్రమంగా తగ్గుదల కనిపిస్తుందని నిపుణులు తెలిపారు.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా యూఏఈ ప్రభుత్వం జూన్ 15 నుండి సెప్టెంబరు 15 వరకు మధ్యాహ్న విరామం ప్రకటించింది.మధ్యాహ్న విరామాన్ని పాటించని కంపెనీలకు ఒక్కో ఉద్యోగికి Dh5,000 జరిమానా విధించింది.అదే విధంగా యూఏఈ అధికారులు కార్మికులకు తరచుగా ఆహారం, నీరు మరియు ఇతర నిత్యావసరాలను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







