50℃ మార్కును దాటిన ఉష్ణోగ్రతలు.. వేసవి కాలం ముగిసిందా?
- August 28, 2024
యూఏఈ: సుయిహాన్ (అల్ ఐన్)లో ఉష్ణోగ్రతలు 50.7°C దాటిందని జాతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది.అంతకుముందు జూలైలో రెండుసార్లు ఉష్ణోగ్రతలు 50°C మార్కును దాటింది. ఆగస్టు 24న సుహైల్ నక్షత్రం కనిపించడంతో వేసవి కాలం అధికారికంగా ముగిసింది. అయితే, ఉష్ణోగ్రతలు వెంటనే తగ్గవని, అయితే రాత్రి సమయంలో క్రమంగా తగ్గుదల కనిపిస్తుందని నిపుణులు తెలిపారు.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా యూఏఈ ప్రభుత్వం జూన్ 15 నుండి సెప్టెంబరు 15 వరకు మధ్యాహ్న విరామం ప్రకటించింది.మధ్యాహ్న విరామాన్ని పాటించని కంపెనీలకు ఒక్కో ఉద్యోగికి Dh5,000 జరిమానా విధించింది.అదే విధంగా యూఏఈ అధికారులు కార్మికులకు తరచుగా ఆహారం, నీరు మరియు ఇతర నిత్యావసరాలను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







