ఇజ్రాయెల్ మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టిన బహ్రెయిన్
- August 28, 2024
మనామా: అల్ అక్సా మసీదులో ప్రార్థనా మందిరం ఏర్పాటుకు సంబంధించి ఇజ్రాయెల్ మంత్రి అల్ అక్సా సినాగోగ్ చేసిన ప్రకటనలను బహ్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రకటనలు అంతర్జాతీయ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమే కాకుండా మతపరమైన శత్రుత్వం, ద్వేషానికి ప్రమాదకరమైనదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.జెరూసలేం ప్రస్తుత చట్టపరమైన, చారిత్రక మరియు మతపరమైన హోదాను గౌరవించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ముస్లిం మనోభావాలను రెచ్చగొట్టే మరియు భద్రత , స్థిరత్వానికి ముప్పు కలిగించే ఏవైనా రెచ్చగొట్టే చర్యలను నిలిపివేయాలని కోరింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు